అబ్రహాము బలి: ఇస్సాకా లేక ఇష్మాయేలా?

రమారమి 4370 సంవత్సరాల క్రితం [2350 క్రీ.పూ.] జలప్రళయము సంభవించి నోవహు కుటుంభము తప్ప మానవజాతి అంతా తుడిచిపెట్టుకు పోయింది. జలప్రళయము నిమ్మళించిన తదుపరి భూమిపై మనుషులు తిరిగి విస్తరించడం ప్రారంభమైంది. దాదాపు 350 సంవత్సరాల తరువాత ప్రభువైన దేవుడు మానవులలోనుండి అబ్రహామును ఎన్నుకొని ప్రవక్తగా ఏర్పరచుకొని మానవాళి నిమిత్తము తాను సంకల్పించిన ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోశించేందుకు ఆయనను ప్రత్యేకపరచుకున్నాడు (ఆదికాండము.12:1-4).  అబ్రహాముకు ముగ్గురు భార్యల ద్వారా ఎనిమిదిమంది కుమారులు కలిగారు. అందులో మొదటిభార్య…
Read more


November 8, 2019 0